దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. వందల కేసుల నుంచి నేడు వేల కేసులకు లాక్ డౌన్ లో కరోనా వెళ్ళింది. దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. భారత్ లో కరోనా కేసులు చూసి ఇప్పుడు కేంద్రం కూడా భయపడుతుంది. కాగా గడిచిన 24 గంటల్లో 6,568 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 

 

142 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర లో కరోనా కేసులు వందల్లో వేలల్లో నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ఇప్పుడు దేశం తిరిగి ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు అనే చెప్పాలి. మహారాష్ట్రలో నిన్న 2 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: