మహారాష్ట్ర, తమిళనాడు... ఇప్పుడు కరోనా కట్టడి చేయలేక భారత్ లో బాగా ఇబ్బంది పడుతున్న దేశాలు. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఈ రెండు రాష్ట్రాల్లో పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా శ్రద్ధ పెట్టి చర్యలు చేపడుతున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. 

 

ఈ నేపధ్యంలో ఈ రెండు రాష్ట్రాల మీద ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉద్దావ్ థాకరే పళని స్వామిని ఆయన ఢిల్లీ పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీ ఇద్దరినీ రావాలని ఇప్పటికే పిలుపు వచ్చింది అని తెలుస్తుంది. మరి వాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: