దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఫలితం ఉండటం లేదు. ఇక తాజాగా ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో కూడా కరోనా కేసు నమోదు అయింది. 

 

సాధారణ పాలనా శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అందులో పని చేసే ఉద్యోగులను 14 రోజుల పాటు హోంక్వారంటైన్ చేసారు. ఈ విషయాన్ని ఎన్జీటీ రిజిస్ట్రార్ జనరల్ ఆషుగార్గ్ మీడియాకు వివరించారు. శనివారం ఎన్జీటీ కార్యాలయానికి సీలు వేసి శానిటైజేషన్ చేయించామన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: