ఒక పక్క జనాలు కరోనాతోనే భయపడుతుంటే ఆస్పత్రుల్లో జరుగుతున్న కొన్ని కొన్ని వ్యవహారాలూ ఆస్పత్రికి వెళ్ళాలి అంటేనే భయపెట్టే విధంగా ఉన్నాయి అనేది వాస్తవం. తెలంగాణాలో ఆస్పత్రుల నిర్వాహకం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు నేడు. భువనగిరి ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా... 

 

తాజాగా సిరిసిల్ల లో ఒక ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వైద్యుల తప్పిదం కారణంగా శిల్ప కల్పనా అనే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజా ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేసారు. తమకు న్యాయం చెయ్యాలని బాధితుల బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: