భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ లో దారుణం జరిగింది. వివాహితను లొంగ దీసుకున్న ఒక వ్యక్తి ఆమె అసభ్య దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఆమెను డబ్బులు డిమాండ్ చేయగా ఆమె ఇవ్వకపోవడం తో ఆమె దృశ్యాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. 

 

దీనితో ఆమె అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వివాహిత మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: