మనం సినిమా... అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఈ సినిమా ఒక సంచలనం. ఏ ఎన్నార్ ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా విడుదల అయి సరిగా ఆరేళ్ళు అయింది. దీనితో పలువురు ఈ సినిమాను యుట్యూబ్ లో వీక్షించడం అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకోవడం టీవీ లో కూడా ఈ సినిమాను వేసారు.
ఇక ఈ సినిమా విడుదల అయి ఆరేళ్ళు అయింది అంటూ అక్కినేని వారి హీరో సుశాంత్ తన గిటార్ వాయించాడు. మనం సినిమా లో సంగీతం ప్లే చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో ని నాగార్జున కు, అదే విధంగా సమంతా నాగ చైతన్య కు ట్యాగ్ చేసారు.
#ANRLivesOn #6YearsForClassicManam
— sushanth A (@iamSushanthA) May 23, 2020
Thatha♥️& the entire cast & crew that created this magic called #Manam 🙏
I’m still learning bro 🙂@anuprubens pic.twitter.com/Hb17jkHa60