మనం సినిమా... అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఈ సినిమా ఒక సంచలనం. ఏ ఎన్నార్ ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా విడుదల అయి సరిగా ఆరేళ్ళు అయింది. దీనితో పలువురు ఈ సినిమాను యుట్యూబ్ లో వీక్షించడం అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకోవడం టీవీ లో కూడా ఈ సినిమాను వేసారు. 

 

ఇక ఈ సినిమా విడుదల అయి ఆరేళ్ళు అయింది అంటూ అక్కినేని వారి హీరో సుశాంత్ తన గిటార్ వాయించాడు.  మనం సినిమా లో సంగీతం ప్లే చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో ని నాగార్జున కు, అదే విధంగా  సమంతా నాగ చైతన్య కు ట్యాగ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: