లాక్ డౌన్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సందడి అంత ఇంతా లేదు. సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన ఫోటో లు వీడియో లు ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి అతను చేసే సందడి కూడా ఒక రేంజ్ లో ఉంది. ఏదోక వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది.
అది ఇప్పటిది కాదు అతను తన భార్య విరాట్ కోహ్లీ సహా కొందరి తో కలిసి సముద్ర౦ లో వేటకు వెళ్ళిన ఫోటో అది. త్రో బ్యాక్ ఫోటో అంటూ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
#Throwback to the time when #AnushkaSharma hung out with #ViratKohli and his squad. pic.twitter.com/bq2Ycybqdu
— Filmfare (@filmfare) May 24, 2020