లాక్ డౌన్ లో ఖాళీ గా ఉంటున్న జనాలు ఏదోక రూపంలో కాస్త వింతగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. తమలో ఉన్న అనేక కోణాలను వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు బయటపెట్టడం విశేషం. ఏదోక రూపంలో తమ ప్రతిభను బయటపెడుతున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఆడాళ్ళు అయితే తమలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి చూపించే వరకు వదలడం లేదు.
తాజాగా ఒక అమ్మాయి ఒక బల్ల మీద కూర్చుని తన భర్తతో ఆమె బొమ్మ పేపర్ మీద గీయించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫోటో ని ఐఏఎస్ పంకజ్ నయన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. జనాల కోరికలకు మితం ఉండదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Already jobless, here is a person who is going to be homeless too 😀😂 pic.twitter.com/OJuWYUSy4P
— Pankaj Nain IPS (@ipspankajnain) May 24, 2020