తమిళనాడు లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తుందో అదే స్థాయిలో తమిళనాడులో కూడా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. తమిళనాడు లో కరోనా రోజు రోజుకి పరిస్థితి దిగజారుతుంది గాని మెరుగు పడే అవకాశం ఎక్కడా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. 

 

ఈ రోజు తమిళనాడులో 765 కొత్త కరోనా కేసులు కేసులు & 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం  కేసుల సంఖ్య ఇప్పుడు 16,277 గా ఉంది. వాటిలో 7,839 క్రియాశీల కేసులు. మరణాల సంఖ్య ఇప్పుడు 111 గా ఉన్నాయి. ఈ రోజు చెన్నైలో 587 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాలు మాత్రం తక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: