వరంగల్ లో వరుస హత్యల మిస్టరీ ని పోలీసులు చేధించారు. మక్సూద్ అల్లుడు ఖాతూన్ డైరెక్షన్ లో సంజయ్ కుమార్ అనే వ్యక్తి హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. ఢిల్లీ లో ఉన్న మక్సూద్ అల్లుడు ఆదేశాలతో 9 మందిని సంజయ్ చంపేసాడు. ఇప్పటికే సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్సూద్ భార్య కూతురితో అతను చాటింగ్ చేసాడు. 

 

బర్తడే పార్టీకి పిలవకుండానే అతను వెళ్ళాడని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. ముందు ఇద్దరు బీహారీలను వదిలేద్దామని భావించాడు అని కాని కేసు బయటకు వస్తుంది అని వారిని కూడా చంపేసాడు అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. మక్సూద్ అల్లుడు ఖాతూన్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: