వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఉన్న సుప్రియ కోల్డ్ స్టోరేజి ఆవరణలో జరిగిన 9 మందిని చంపి బావిలో పడేసిన కేసుని పోలీసులు చేధించారు. బీహార్ కి చెందిన సంజయ్ అనే వ్యక్తి హత్యలు చేసాడు. అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 మందిని చంపేసిన తర్వాత అతను బావిలో పడేసాడు. 

 

9 మందికి మత్తు టాబ్లెట్స్ ఇచ్చి చంపేసాడు సంజయ్. ఇంటర్నెట్ లో చూసి అతను ఈ హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. చనిపోయిన తర్వాత అందరిని బావిలో పడేసాడు. ఆటో డ్రైవర్ సహాయంతో అతను ఈ హత్యలు చేసాడు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: