దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చర్యలు చేపడుతున్నా సరే ఏ మార్పు కనపడటం లేదు. వందల కేసులు వేల కేసులు రోజు రోజుకి నమోదు అవుతున్నాయి. కరోనా తగ్గింది లేదు అనుకున్న రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగా కనపడటం ఇప్పుడు భయపెడుతున్న అంశంగా చెప్పుకోవాలి. 

 

ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,414 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 148 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 144,950 గా ఉంది. 4,172 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 60,706 మంది రికవర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: