భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది. కాశ్మీర్ లోయలో ఉన్న తమ ఉగ్రవాదులను కాపాడుకోవడానికి గానూ పాకిస్తాన్ ఇప్పుడు డ్రామా ఆడుతూ సరిహద్దుల్లో కాల్పులకు దిగుతుంది అని అంటున్నారు. భారత భద్రతా బలగాల దృష్టి ని మరల్చే కార్యక్రమం పాకిస్థాన్ చేస్తుంది అని అంటున్నారు. 

 

తాజాగా మరోసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి సరిహద్దుల్లో కాల్పులకు దిగింది. త్వరలోనే పాకిస్తాన్ మరిన్ని కాల్పులకు దిగే అవకాశం ఉందని నిఘా అవర్గాలు హెచ్చరికలు చేసాయి. కాగా ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపుతుంది. ఇప్పటి వరకు గత ఆరు నెలల్లో 80 మందిని కాల్చి చంపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: