ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆక్వా రైతులకు రూపాయిన్నర యూనిట్ కరెంట్ ఇస్తామని సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేసారు. కరోనా వైరస్ అమయంలో 1300 కోట్లు రైతులకు సాయం చేసామని చెప్పారు. ఫాం ఆయిల్ రైతులను కూడా ఆదుకున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 

 

పంటకు గిట్టు బాటు ధర కల్పించిన సమయంలోనే వ్యవసాయం లాభ సాటిగా ఉంటుందని సిఎం జగన్ అన్నారు. గతంలో మొక్కజొన్న అరటి పంట ను ఎవరూ కొనుగోలు చేయలేదు అని వారం రోజుల్లోనే కొనుగోలు చేసి డబ్బులు కూడా ఇచ్చామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. మార్కెట్ కమిటీ లలో కూడా తాము సామాజిక న్యాయం చేసామని జగన్ గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: