పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధ ప్రసాద్ అలాగే అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సహా మరో నేత రమేష్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వారికి అన్ని కలిసి రావాలని ఆయన తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, శ్రీ ప్రభాకర్ చౌదరి గారు మరియు శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి రోజు ఆనందం మరియు మంచి ఆరోగ్యాన్ని తెస్తుందని లోకేష్ ట్వీట్ చేసారు. కాగా ఈ ముగ్గురు గత ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Warm birthday wishes to Sri buddha PRASAD' target='_blank' title='mandali buddha prasad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mandali buddha prasad Garu, Sri prabhakar Chowdary Garu and Sri Ramesh Kumar reddy Garu. May every day of this year bring joy and good health. pic.twitter.com/Rk8q481m4E
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 26, 2020