ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో పాటుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సహా పలువురు సోషల్ మీడియా కార్యకర్తలకు హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. 

 

49 మందికి టీటీడీ నోటీసులు ఇచ్చింది. రాజకీయంగా కూడా ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమకు అనుకూలంగా లేకపోతే ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్త౦ చేస్తున్నారు. జడ్జి లను ఏ విధంగా కించపరుస్తారని కేసుని సుమోటోగా స్వీకరించింది హైకోర్ట్. కేసుని మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఇక నోటీసులు అందుకున్న 49 మంది జాబితా చూస్తే...

మరింత సమాచారం తెలుసుకోండి: