ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా పోలీసులు చాలా వరకు లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడమే కాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లో ఇదే జరిగింది. 

 

మార్నింగ్ వాకింగ్  కి వెళ్ళే వారికి లోదా గార్డెన్ లో పోలీసులు మైక్ ద్వారా సూచనలు చేస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు. పదుల సంఖ్యలో పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు అందరూ కూడా అవసరం అయితేనే రావాలని అత్యవసరం కాని వారు వాకింగ్ కి రావొద్దు అని కూడా పోలీసులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: