దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటి వరకు కట్టడిలోనే ఉంది. అయితే అనూహ్యంగా విమాన ప్రయాణాలను కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం కి ప్రజలు వెళ్ళడానికి దాదాపుగా అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరిని కూడా క్వారంటైన్ లో ఉండాలి అని అంటున్నారు. 

 

వచ్చిన వాళ్ళను క్వారంటైన్ లో ఉంచితే ఎంత మందిని అని కాపలా కాస్తారు...? నిన్న బెంగళూరు నుంచి కోయంబత్తూర్ వెళ్ళిన ఒక విమానంలో 12 మందికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పుడు ఆ విమానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా క్వారంటైన్ లో ఉండాలి. ఉన్న తల నొప్పులకు అదో తల నొప్పి. అందుకే విమానాలను వద్దని కోరుతున్నారు. మహారాష్ట్ర బెంగాల్ అయితే అసలు వద్దని చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: