తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఏకంగా వందల్లో నమోదు అవుతున్నాయి. అయితే ఈ కేసులు అన్ని కూడా సౌదీ నుంచి వచ్చిన వారికే నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. వారిని పెయిడ్ క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. పెయిడ్ క్వారంటైన్ లో ఉన్న వారికే కరోనా వస్తుంది. 

 

నిన్న సౌదీ నుంచి వచ్చిన 49 మందికి కరోనా వచ్చింది. మొన్న కూడా వారికే కరోనా సోకింది. వంద కేసుల్లో వారిదే సింహ భాగం ఉండటం తో... ఇప్పుడు సర్కార్ కూడా చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. వారితో వచ్చిన ప్రయాణికులు అందరికి కూడా రెగ్యులర్ గా టెస్ట్ లు చేస్తున్నారు. మరి ఇంకెంత మందికి సోకుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: