దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఎక్కడా కూడా కట్టడి కావడం లేదు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 7,466 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 175 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 165799 గా ఉంది. వీటిలో 89987 క్రియాశీల కేసులు ఉన్నాయి. 71105 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4706 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇదే దేశ౦లో స్థాయిలో కేసులు నమోదు కావడం.

మరింత సమాచారం తెలుసుకోండి: