కరోనా కట్టడి అయింది అనుకుంటున్నా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా అసలు లేదని భావించినా సరే అక్కడ కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడం భయపెట్టే అంశం. 

 

హిమాచల్ ప్రదేశ్ లో మొన్నటి వరకు అసలు కేసులు లేవు. నేడు పదుల సంఖ్యలో అక్కడ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో 9 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హమీర్‌పూర్ నుండి ఐదు మరియు కాంగ్రా జిల్లాల నుండి 4 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 290గా ఉండగా క్రియాశీల కేసులు 208కి పెరిగాయి

మరింత సమాచారం తెలుసుకోండి: