ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించింది. సిఎం జగన్ ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరోగ్య శ్రీ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏడాది గా అమలు చేసిన వాటిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వెయ్యి దాటిన దగ్గరి నుంచి ఆరోగ్య వర్తిస్తుంది అని... ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని అన్నారు. 2 వేల వ్యాధులకు ఈ జిల్లాలో ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ పుట్టిన రోజు నుంచి 6 జిల్లాల్లో ఇది వర్తిస్తుంది అని అన్నారు. పేదలు అప్పుల పాలు కాకుండా చూస్తామని చెప్పారు.