ప్రముఖ సినిమాటో గ్రాఫర్ చోటా కే నాయుడు సోదరుడు శ్యాం కే నాయుడు ని ఎస్ ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టిస్ట్ సాయి సుధా చేసిన ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసారు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అతను మోసం చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

రెండు రోజుల క్రితం ఆమె పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. తన సోదరుడ్ని కాపాడుకోవడానికి చోటా రంగంలోకి దిగారని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: