ఒకవైపు భార్య ప్రసవించింది భర్త  ప్రమాదవ శాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో చోటు చేసుకుంది. దర్శి మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అజయ్‌ రెడ్డికి గత ఏడాది వివాహం కాగా ఇంటి వద్దనే ఉన్న భర్త అజయ్ రెడ్డి సరదాగా ఈత కొట్టేందుకు గానూ తన స్నేహితులతో కలసి ముండ్లమూరు మండలం రెడ్డినగర్ సమీపంలోని సాగర్ కాల్వలో ఈతకు వెళ్ళాడు. 

 

ఆ కాలవలో తన స్నేహితులు మునిగిపోవడం చూసి వెంటనే వారిని కాపాడటానికి గానూ పూడులో ఇరుక్కుపోయి  ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. కొడుకు అలా పుట్టాడో లేదో అజయ్ అల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: