ఏ ఇబ్బంది లేదు అని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తాజాగా 20 మంది ఎమ్మెల్యేలు యడ్యురప్పకు షాక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వీరు అందరూ కూడా ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది  ఎమ్మెల్యేలు అని తెలుస్తుంది. 

 

గతంలో వారితో ఇబ్బంది వచ్చినా సరే సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వారితో ఇబ్బంది వస్తుంది. ఈసారి మాజీ మంత్రి ఉమేశ్ కట్టి దీనికి నాయకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. ఉమేశ్ కట్టి రాష్ట్రంలో బలమైన లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన సారధ్యంలో గురువారం సాయంత్రం ఒక డిన్నర్ జరిగింది. వారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: