తెలంగాణా సిఎం కేసీఆర్ రైతులకు వారం రోజులలో మంచి శుభవార్త చెప్తా అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని వార్త చెప్తా అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏ నిర్ణయం వెల్లడిస్తారు అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. తాజాగా వస్తుంది ఏంటీ అంటే... 

 

ఆయన చెప్పిన నియంత్రిత పంటల సాగు లో పంటలను రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయడం, లేదా రైతు పిల్లలకు ఉచిత విద్య ఎంత వరకు అయినా సరే అందించడం లేదా రైతు బంధు స్కీం ని కౌలు రైతులతో పాటుగా రైతు కూలీలకు కూడా అందించే విధంగా ఒక ప్రణాళిక ఉండటం లేదా ఉచిత విత్తనాలను అందించడం...

మరింత సమాచారం తెలుసుకోండి: