కరోనా కట్టడి విషయంలో కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. అక్కడ కేసులను కట్టడి చేయడమే కాకుండా మరణాలను కూడా కట్టడి చేయడం అనేది నిజంగా అందరికి ఆదర్శమే. ఇక తాజాగా అలప్పుజలో మొబైల్ కరోనా పరీక్షా వాహనాన్ని ఈ రోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి జి సుధాకరన్ కూడా పాల్గొన్నారు.. 

 

కేరళలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మేము నమూనాలను తీసుకొవడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి గానూ ఒక వాహనం అలప్పుజ నుండి వచ్చిందన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పిన ఆయన ఈ వాహనం లోపల టెలిమెడిసిన్ మరియు పబ్లిక్ అడ్రస్ సదుపాయాన్ని కూడా  కల్పించామని మంత్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: