సాధారణంగా ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ప్రచారం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పావలా ఖర్చు చేస్తే రూపాయి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయరు. గత అయిదేళ్ళలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఇదే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. 

 

అయితే సిఎం వైఎస్ జగన్ మాత్ర౦ ప్రచారానికి ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వంలో దాదాపు 30 వేల కోట్లను ప్రచారానికి కేటాయిస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రకటనలు మినహా పెద్దగా ప్రచారం చేసుకుని దానికి భారీగా డబ్బు కేటాయించిన సందర్భం అనేది లేదు. దీనిపై రాజకీయ ప్రముఖులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: