సవ్య సాచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గ్లామర్ టచ్ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికికప్పుడు తన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంది. లాక్ డౌన్ సమయంలో నిధి అగర్వాల్ తనవంతు డొనేషన్స్ అందించింది అయితే ఎంత సాయం చేసిందో చెప్పలేదు.

 

 

తాజాగా నిధి అగర్వాల్ తానే స్వాయంగా వలస కూలీలా కోసం ఫుడ్ పాకెట్స్ ని తయారు చేసి వారికీ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాగో మంచి పనిచేస్తున్నావు ..చేసే ముందు కాస్త మాస్క్ మరియు గ్లవ్స్ వేసుకుని చేయొచ్చుకదా అంటున్నారు. ఏదేమైనప్పటికీ తాను చేస్తున్న ఈ సేవ కార్యక్రమానికి హాట్స్ అప్ అంటున్నారు అభిమానులు ..

మరింత సమాచారం తెలుసుకోండి: