మహేష్ బాబు ఫాన్స్ కి ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. తన 27 వ సినిమాను గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు తన 27 వ సినిమా చేస్తున్నట్టు ప్రకటన చేసాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని రేపు ఉదయం ప్రకటిస్తామని చెప్పింది చిత్ర యూనిట్. 

 

ఇక ఈ ప్రకటన అలా వచ్చిందో లేదో సోషల్ మీడియా షేక్ అయింది ట్విట్టర్ ని ఆ ట్వీట్ ఒక ఊపు ఊపింది. నిమిషాల వ్యవధిలో దాదాపు 80 వేల ట్వీట్స్ చేసారు మహేష్ బాబు అభిమానులు. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది అన్న మాట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: