సరిలేరు నీకేవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా గురించి ఫాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూసారో అందరికి తెలిసిందే. అనీల్ రావిపూడి తో సినిమా చేస్తాడు అని కాదు పరుశురాం తో చేస్తాడు అని వంశీ పైడపల్లి తో చేస్తాడు అని ఎవరి ప్రకటనలు వాళ్ళు చేసారు గాని సినిమా అగురించి మాత్రం ఏ స్పష్టత కూడా త్వరగా రాలేదు. 

 

ఎట్టకేలకు సినిమా ప్రకటన వచ్చింది. ఇక ఇది తన తండ్రి రోజు నాడే టైటిల్ ని ప్రకటిస్తా అని మహేష్ టీం ప్రకటించింది. ఇక మహర్షి సినిమా సమయంలో కూడా ఇదే విధంగా ప్రకటన చేసారు. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఈ సినిమాకు కూడా కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: