తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. అయితే దీనికి కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 8 నుంచి ఆలయాలకు అనుమతులు ఇవ్వడం తో అప్పటి నుంచి శ్రీవారి దర్శనం కి ఓకే చెప్పే అవకాశం ఉంది. పాలక మండలి తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. 

 

దీనిపై రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా సరే 8 నుంచి శ్రీవారి దర్శనం కచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే పరిమితంగానే భక్తులను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తుంది. రోజు కి 5 వేల మందిని మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: