ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నానీ మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ తో చంద్రబాబు ఎన్నికలకు రావాలి అంటూ ఆయన ఈ సందర్భంగా సవాల్ చేసారు. 

 

చంద్రబాబు నాయుడుకు సిగ్గు, శరం ఉంటే ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన కుమారులకు వదిలేసి, దమ్ము, ధైర్యం ఉంటే తనయుడు లోకేష్‌తో సీబీఎన్‌ టీడీపీని స్థాపించి 2024 ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: