కరోనా వైరస్ తో మనం ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ ప్రజలకు కరోనా నివారణా చర్యలను స్వయంగా వివరించారు. దేశంలో చాలా వరకు ఆర్ధిక కార్యాకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి అని మోడీ అన్నారు. 

 

ప్రపంచ దేశాలకు మన పోరాటం ఆదేశామని అన్నారు మోడీ. కరోనా తో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాపై విజయానికి గానూ ఇప్పుడు ఇంకా శ్రమించాలని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. స్వచ్చంద సంస్థలు అన్నార్ధులకు అండగా నిలిచాయని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: