మహేష్ బాబు హీరో గా పరుశురం దర్శకత్వంలో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని ఉదయమే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక అక్కడి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇద్ది సంచలనంగా మారింది. ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్తూ దీన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

 

తాజాగా నిర్మాత అనీల్ సుంకర ట్వీట్ చేసారు. 2021 లో జరగబోయేది సర్కారు వారి పాట, దియేటర్లలో మన సూపర్   ఆట ,  కొన సాగబోయేది బాక్సాపీస్ వేట , మా 14 రీల్స్  , మైత్రీ లకు బంగారు బాట, ఇదే మన అభిమానుల నోట మాట. అంటూ ఆయన ట్వీట్ చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: