తెలంగాణాలో లాక్ డౌన్ ని జూన్ 30 వరకు లాక్ డౌన్ ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంటైన్మేంట్ జోన్ లో మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల ప్రయాణాలపై తెలంగాణా నిషేధం ఎత్తేసింది. రాత్రి 8 గంటల లోపు షాపులు అన్ని కూడా మూసివేయ్యాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అన్నీ కూడా అమలు అవుతాయని తెలంగాణా సర్కార్ ప్రకటించింది. 

 

అంటే ఇక నుంచి ఏపీ సహా పలు రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సు సర్వీసులు మొదలు కానున్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రాల మధ్య రవాణాకు గాని అటు వారు ఇటు వారు అటు వెళ్ళడానికి అనుమతి లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: