కరోనా వైరస్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని జూన్ 30 వరకు కేంద్ర సర్కార్ పెంచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కువగా సడలింపు లు ఇచ్చింది కేంద్రం. ఇక ఇప్పుడు రాష్ట్రాలు కూడా దాదాపు అదే విధంగా  నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణా సర్కార్ అదే నిర్ణయం తీసుకుంది. 

 

లాక్ డౌన్ ని జూన్ 30 వరకు పెంచగా మహారాష్ట్ర సర్కార్ కూడా అదే నిర్ణయం తీసుకుంది.  లాక్ డౌన్ ని జూన్ 30 వరకు రాష్ట్రంలో పొడిగించింది . అవసరమైన కార్యకలాపాలు మినహా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల మధ్య కర్ఫ్యూ ని కొనసాగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: