నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్ట్ లో ఏపీ సర్కార్ కి షాక్ తగిలింది. 

 

ఆయనను తిరిగి తీసుకోవాలని సూచనలు ఆదేశాలు అన్నీ కూడా జారీ చేసింది. దీనితో ఏపీ సర్కార్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కలిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: