భారత్ తో ఇప్పుడు క్రికెట్ ఆడటానికి గానూ పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా దేశాలు ఇప్పుడు మన దేశంలో క్రికెట్ ఆడటానికి సంప్రదింపు లు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యుల్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక కూడా తమతో జులై లో మ్యాచ్ లు ఆడాలి అని కోరుతుంది. 

 

తాము ఇప్పుడు జీతాలను కూడా ఇచ్చుకునే పరిస్థితిలో లేము అని చెప్పింది.  లాక్ డౌన్ తో పాటుగా వరుస ఓటములు తమకు బాగా నష్టాలను మిగిల్చాయి అని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపధ్యంలో జులై లో భారత్ వస్తే వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆడాలని కోరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: