ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది ఇప్పుడు మద్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మద్యానికి అలవాటు పడిన చాలా మంది శానిటైజర్ లు నాటు సారా కల్తీ కల్లు వంటి వాటిని ఎక్కువగా తాగుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. 

 

తాజాగా కడప జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కడప జిల్లాలో తల్లి కొడుకు ఇద్దరూ కూడా శానిటైజర్ తాగి మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా... వాళ్ళు ఇద్దరూ మద్యం లేక మత్తు కోసమే దానిని తాగారు అని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: