దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్... దేశ రాజధాని ఢిల్లీ. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే వారు అందరికి కరోనా సోకుతుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. రాష్ట్రాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. 

 

అందుకే ఇప్పుడు ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది. ఇవి కరోనా హాట్ స్పాట్ లు గా ఉన్న నేపధ్యంలో కాస్త కేంద్రం అప్రమత్తం కావాలి అని భావిస్తుంది. ఆయా రాష్ట్రాల సిఎంలతో మాట్లాడి ఇప్పుడు భవిష్యత్తు లో కేసులు పెరిగితే ఎం చెయ్యాలి అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: