ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో మద్యంతో పోలీసులు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశం. ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే పోలీసులు కూడా మద్యం అక్రమ రవాణాకు సహకరించడం అధికారులకు తల నొప్పిగా మారింది. తాజాగా ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం తరలిస్తూ దొరికారు. 

 

కృష్ణా జిల్లాలోని దొనబండ చెక్‌పోస్ట్ వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు తనిఖీలు నిర్వహించగా మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ పదవ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి 29 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండల అభివృద్ధి అధికారితో పాటు మరో ఇద్దరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా పలువురు పోలీసులు ఇదే విధంగా మద్యం అక్రమ రవాణాలో 

మరింత సమాచారం తెలుసుకోండి: