హైదరాబాద్ లో తిరుమల శ్రీవారి లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుని కుదరని వాళ్ళు అందరూ కూడా తిరుమల శ్రీవారి లడ్డూ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  హిమాయత్ నగర్ లో ఉన్న దేవాలయంలో అధికారులు విక్రయిస్తున్నారు. దీనితో భారీగా జనాలు బారులు తీరారు. 

 

దీనితో భారీగా లడ్డూలను తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుంచి మరో 60 వేల లడ్డూలను తరలించడానికి సిద్దమయ్యారు. ఇక హైదరాబాద్ తో పాటుగా బెంగళూరు కి కూడా భారీగా తరలిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ లడ్డూలకు మంచి డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా శ్రీవారి దర్శనం నిలిపివేసి 74 రోజులు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: