శ్రీవారి దర్శనం లేకపోవడం తో ఇప్పుడు చాలా మంది లడ్డూల కోసం బారులు తీరుతున్నారు. దాదాపు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలో ఇప్పుడు ప్రజలు లడ్డూల కోసం బారులు తీరుతున్న వార్తలు మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. ఇక టీటీడీ కూడా భక్తుల అవసరాలను దృష్టి లో పెట్టుకుని వేలాది లడ్డూలను పంపిస్తుంది.

 

ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారీగా భక్తులు బారులు తీరారు. లిబర్టీ x రోడ్ లో టీటీడీ కల్యాణ మండపం దగ్గర, శ్రీవారి లడ్డుల కోసం ఇలా క్యూ కట్టారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లద్దూలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: