తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదికగా ఇప్పుడు తమ శుభాకాంక్షలను తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన శుభాకాంక్షలను అందించారు. 

 

ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ kcr గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేసారు. ఇక రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో ప్రజలకు తెలంగాణా ఆవిర్భావం గురించి విష్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: