రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అతేలంగన సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఇక అంతకు ముందు గన్ పార్క్ లో ఆయన జెండాను ఆవిష్కరించారు. ఇక ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించిన అనంతరం నేరుగా ప్రగతి భవన్ నుంచి రాజభవన్ కి వెళ్ళారు. 

 

గవర్నర్ తమిళ శై సెల్వరాజన్ ని ఆయన కలిసి ఆవిర్భావ శుభాకాంక్షలు అదే విధంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు కేసీఆర్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఏ మాత్రం కూడా హడావుడి లేకుండా జరుగుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ వేడుకులను నిర్వహిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: