ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలి అని ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు అమలుని నిలిపివేయాలని దాని మీద స్టే ఇవ్వాలి అని హైకోర్ట్ కి వెళ్ళిన ఏపీ సర్కార్ పిటీషన్ ని దాఖలు చేసింది. సుప్రీం కోర్ట్ కి వెళ్లాం అని అందుకే విత్ డ్రా చేసుకుంటున్నాం అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 

 

హైకోర్ట్ లో వాదనలు ప్రారంభం కాగానే ఈ పిటీషన్ ని విత్ డ్రా చేసుకున్నామని న్యాయవాది చెప్పారు. కాగా సుప్రీం కోర్ట్ లో నేడు విచారణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: