లాక్ డౌన్ అన్ లాక్ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన తర్వాత తొలిసారి మోడి జాతిని ఉద్దేశించి మాట్లాడారు.  అన్ లాక్ మొదటి దశ మొదలయింది అని రెండో దశ వారంలో మొదలవుతుందని అన్నారు. దీర్ఘ కాలిక దృష్టి తోనే ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజిని ప్రకటించామని మోడీ అన్నారు. కరోనాపై దేశం మొత్తం పోరాటం చేస్తుందని అన్నారు. 

 

కరోనా నుంచి ప్రజలను రక్షించుకుంటూనే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలి అని ఒడి అన్నారు. ఈ ట్రేడింగ్ ద్వారా కూడా పంటలను రైతులు అమ్ముకోవచ్చు అని  మోడీ అన్నారు. సంస్కరణల ద్వారా ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ సవాళ్లు అన్నీ కూడా తాత్కాలికమే అని మోడీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: