ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులు అందరికి కరోనా పరిక్షలు చేస్తున్నారు. నిన్న మూడు నాలుగో బ్లాక్ లో పని చేసిన ఉద్యోగులు ఇద్దరికీ కరోనా రావడంతో రెండో బ్లాక్ లో ఉన్న హోం రెవెన్యు, ఉద్యోగులకు కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వారి వివరాలను కూడా అధికారులు నమోదు చేసుకుంటున్నారు. వారి కాంటాక్ట్ లను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

వరుసగా మూడో రోజు ఈ పరిక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు  హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇక మంత్రులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఐటి శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తన కార్యాలయాన్ని తాత్కాలికంగా విజయవాడ కు మార్చుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: