ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ లు ఏపీ సర్కార్ దాఖలు చేయగా అవి అన్ని కూడా తప్పులు  ఉన్నాయని తెలిసింది. 

 

దీనితో మరో మూడు పిటీషన్లను ఏపీ సర్కార్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇంత సీరియస్ గా తీసుకున్న వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కి వెళ్ళినపుడు ఏ విధంగా తప్పులు ఉంటాయని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: